Yadadri: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ
యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Published : 28 Jan 2024 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా