Yadadri: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Published : 28 Jan 2024 13:10 IST

యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Tags :

మరిన్ని