Bhadrachalam: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 

Published : 18 May 2024 11:07 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారికి బేడా మండపం వద్ద జరిగే నిత్య కల్యాణ వేడుకను ఆలయం కింద చిత్రకూట మండపం వద్ద నిర్వహిస్తున్నారు. 

Tags :

మరిన్ని