TS Elections: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: సెలబ్రిటీల పిలుపు

ఓటు హక్కు.. (Telangana Assembly Elections) ప్రజాస్వామ్యంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఓటును సద్వినియోగం చేసుకుంటే దేశ భవిష్యత్తే కాదు.. ప్రజల తలరాత మారుతుంది. పోలింగ్ను ప్రజాస్వామ్య పండుగగా భావించి తరలి వెళ్లి ఓటువేయాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు. మంచి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కోవాలని పిలుపునిస్తున్నారు. 

Published : 30 Nov 2023 06:45 IST

ఓటు హక్కు.. (Telangana Assembly Elections) ప్రజాస్వామ్యంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఓటును సద్వినియోగం చేసుకుంటే దేశ భవిష్యత్తే కాదు.. ప్రజల తలరాత మారుతుంది. పోలింగ్ను ప్రజాస్వామ్య పండుగగా భావించి తరలి వెళ్లి ఓటువేయాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు. మంచి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కోవాలని పిలుపునిస్తున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు