Chennai Vs Bangaluru: తొలి మ్యాచ్ సంబరాలు.. ప్రత్యేక ఆకర్షణగా ధోనీ-విరాట్
చెన్నై- బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైంది. బెంగళూరుపై చెన్నై విజయం సాధించి బోణీ కొట్టింది. ధోనీ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ స్టార్లు చేసిన డ్యాన్స్లు అదిరిపోయాయి. లేజర్ షోతో స్టేడియం మిలమిల మెరవగా ఏఆర్ రెహ్మాన్ వందేమాతరం, జయహో పాటలు.. సోను నిగమ్ బాలీవుడ్ హిట్ సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.
Published : 23 Mar 2024 08:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్