Chennai Vs Bangaluru: తొలి మ్యాచ్‌ సంబరాలు.. ప్రత్యేక ఆకర్షణగా ధోనీ-విరాట్

చెన్నై- బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌ ప్రారంభమైంది. బెంగళూరుపై చెన్నై విజయం సాధించి బోణీ కొట్టింది. ధోనీ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బాలీవుడ్‌ స్టార్‌లు చేసిన డ్యాన్స్‌లు అదిరిపోయాయి. లేజర్‌ షోతో స్టేడియం మిలమిల మెరవగా ఏఆర్‌ రెహ్మాన్‌ వందేమాతరం, జయహో పాటలు.. సోను నిగమ్‌ బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ అభిమానులను ఉర్రూతలూగించాయి.

Published : 23 Mar 2024 08:22 IST

చెన్నై- బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌ ప్రారంభమైంది. బెంగళూరుపై చెన్నై విజయం సాధించి బోణీ కొట్టింది. ధోనీ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బాలీవుడ్‌ స్టార్‌లు చేసిన డ్యాన్స్‌లు అదిరిపోయాయి. లేజర్‌ షోతో స్టేడియం మిలమిల మెరవగా ఏఆర్‌ రెహ్మాన్‌ వందేమాతరం, జయహో పాటలు.. సోను నిగమ్‌ బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ అభిమానులను ఉర్రూతలూగించాయి.

Tags :

మరిన్ని