Hanuman Shobha Yatra: నిజామాబాద్లో భజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
నిజామాబాద్లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్ వద్ద వీహెచ్పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రను ఎంపీ అర్వింద్ జెండా ఊపి ప్రారంభించారు.
Published : 23 Apr 2024 17:57 IST
నిజామాబాద్లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్ వద్ద వీహెచ్పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రను ఎంపీ అర్వింద్ జెండా ఊపి ప్రారంభించారు. హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలు శోభయాత్రలో పాల్గొన్నారు.
Tags :
మరిన్ని
-
ఈ ఏడాది పంటలు బాగా పండుతాయి!: ‘రంగం’లో భవిష్యవాణి పలికిన స్వర్ణలత
-
ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
-
శాకంబరీ దేవిగా వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు.. దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
వైభవంగా శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు
-
వైభవంగా కొనసాగుతోన్న సింహాచలం గిరి ప్రదక్షిణ
-
ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకంబరి ఉత్సవాలు..
-
తిరుమల శ్రీవారికి వైభవంగా పుష్పపల్లకి సేవ
-
ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి విశిష్టత ఏంటంటే!: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
-
విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ భక్తులు
-
ఏడుపాయల అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు
-
శాకంబరీ రూపంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు
-
కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
-
వైభవంగా పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర
-
LIVE- బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
-
ఒడిశాలో వైభవంగా పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర
-
గోల్కొండలో బోనాల ఉత్సవాలు
-
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
యాదాద్రిలో వైభవంగా సాగిన ‘గిరి ప్రదక్షిణ’
-
నూకాలమ్మ అమ్మవారికి.. 50వేల గాజులతో అలంకరణ
-
తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
-
వైభవంగా పెన్నఅహోబిళం శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం.. డ్రోన్ విజువల్స్
-
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
-
యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ
-
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
-
సింహాద్రి అప్పన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
-
తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
-
సింహాచలంలో విద్యుత్ బస్సు ప్రారంభం
-
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్