Hanuman Shobha Yatra: నిజామాబాద్‌లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

నిజామాబాద్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్ వద్ద వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రను ఎంపీ అర్వింద్ జెండా ఊపి ప్రారంభించారు.

Published : 23 Apr 2024 17:57 IST

నిజామాబాద్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్ వద్ద వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రను ఎంపీ అర్వింద్ జెండా ఊపి ప్రారంభించారు. హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలు శోభయాత్రలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని