Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. భారీగా తరలి వచ్చిన క్రికెట్ అభిమానులు
ఐపీఎల్ 17వ సీజన్ కోసం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్ - ముంబయి మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు భారీగా క్రికెట్ అభిమానులు తరలి వచ్చారు. 2500 మంది పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Published : 27 Mar 2024 18:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు