Kotappakonda: కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పరమశివుడి సేవలో తరించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, దీపార్చనలతో భక్తులు మెుక్కులు తీర్చుకుని రాత్రంతా జాగరణ చేశారు. విద్యుత్ దీప కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగింది.
Published : 09 Mar 2024 10:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ