Kotappakonda: కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పరమశివుడి సేవలో తరించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, దీపార్చనలతో భక్తులు మెుక్కులు తీర్చుకుని రాత్రంతా జాగరణ చేశారు. విద్యుత్ దీప కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగింది.
Published : 09 Mar 2024 10:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్