TMC: 42 మంది అభ్యర్థులను ప్రకటించిన దీదీ.. బెంగాల్‌ బరిలో క్రికెటర్లు, సినీతారలు!

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 16మంది సిట్టింగ్గ్‌లకు మరోసారి అవకాశం ఇచ్చిన దీదీ.. మరో 8 మంది ఎంపీలను తప్పించారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటి రచన బెనర్జీ సహా 26మంది కొత్తవారికి అవకాశం కల్పించారు.

Published : 10 Mar 2024 19:56 IST

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 16మంది సిట్టింగ్గ్‌లకు మరోసారి అవకాశం ఇచ్చిన దీదీ.. మరో 8 మంది ఎంపీలను తప్పించారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటి రచన బెనర్జీ సహా 26మంది కొత్తవారికి అవకాశం కల్పించారు.

Tags :

మరిన్ని