MS Dhoni: రాంచీ స్టేడియంలో టీమ్‌ఇండియా క్రికెటర్లకు ధోనీ సర్‌ప్రైజ్‌

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జనవరి 27న రాంచీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం రాంచీకి వచ్చిన టీమ్ఇండియా క్రికెటర్లకు ధోనీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇది తన హోం గ్రౌండ్‌ కావడంతో స్టేడియానికి వెళ్లిన ధోనీ.. ఆటగాళ్లు ఉన్న డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి వారితో సరదాగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

Updated : 26 Jan 2023 22:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు