MS Dhoni: రాంచీ స్టేడియంలో టీమ్ఇండియా క్రికెటర్లకు ధోనీ సర్ప్రైజ్
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జనవరి 27న రాంచీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రాంచీకి వచ్చిన టీమ్ఇండియా క్రికెటర్లకు ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది తన హోం గ్రౌండ్ కావడంతో స్టేడియానికి వెళ్లిన ధోనీ.. ఆటగాళ్లు ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి వారితో సరదాగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది.
Updated : 26 Jan 2023 22:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్