Vaikunta Ekadasi: భద్రాచలం సీతారాముల సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

భద్రాచలం సీతారాముల కోవెలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రాములోరి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు.

Updated : 02 Jan 2023 08:11 IST

భద్రాచలం సీతారాముల కోవెలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రాములోరి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు.

Tags :

మరిన్ని