PV Sindhu: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న పీవీ సింధు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Published : 16 Apr 2024 13:26 IST

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని