TS News: రాష్ట్రంలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయి : అశోక్‌ గెహ్లోత్‌

తెలంగాణలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ (Ashok Gehlot) అన్నారు. రాష్ట్రంలో భారాస పాలన అంతా పరీక్ష పేపర్లు లీక్‌ మయం, దేశంలో 9 ఏళ్ల మోదీ పాలన అంతా ఆర్థిక నేరాల మయమని ఆరోపించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.     

Published : 28 Nov 2023 12:09 IST

తెలంగాణలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ (Ashok Gehlot) అన్నారు. రాష్ట్రంలో భారాస పాలన అంతా పరీక్ష పేపర్లు లీక్‌ మయం, దేశంలో 9 ఏళ్ల మోదీ పాలన అంతా ఆర్థిక నేరాల మయమని ఆరోపించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.     

Tags :

మరిన్ని