TS News: రాష్ట్రంలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయి : అశోక్ గెహ్లోత్
తెలంగాణలో భాజపా, భారాస కలిసి పనిచేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ (Ashok Gehlot) అన్నారు. రాష్ట్రంలో భారాస పాలన అంతా పరీక్ష పేపర్లు లీక్ మయం, దేశంలో 9 ఏళ్ల మోదీ పాలన అంతా ఆర్థిక నేరాల మయమని ఆరోపించారు. ఈ మేరకు గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
Published : 28 Nov 2023 12:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం