Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమల(Tirumala)లో రథసప్తమి (Rathasapthami) మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. రాత్రి వరకు వాహనసేవలు కొనసాగనున్నాయి. 11-12 గంటల మధ్య చిన్నశేష వాహనం, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గరుడ వాహనం, 2-3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు అభయప్రదానం చేయనున్నారు. 

Published : 16 Feb 2024 12:27 IST

తిరుమల(Tirumala)లో రథసప్తమి (Rathasapthami) మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. రాత్రి వరకు వాహనసేవలు కొనసాగనున్నాయి. 11-12 గంటల మధ్య చిన్నశేష వాహనం, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గరుడ వాహనం, 2-3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు అభయప్రదానం చేయనున్నారు. 

Tags :

మరిన్ని