Andhra news: కాకినాడ జిల్లా శరభవరంలో పులి సంచారం..మరో రెండు బోన్లు సిద్ధం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినాఅది మాత్రం చిక్కడం లేదు. శరభవరంలో బోను దగ్గరకు వచ్చినట్లే వచ్చి చిక్కకుండా వెళ్లిపోయింది. పులిని త్వరగా పట్టుకునేందుకు అధికారులు మరో రెండు బోన్లు సిద్ధం చేశారు.
Published : 05 Jun 2022 22:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు