శ్రీ గోలింగేశ్వరస్వామి దేవస్థానంలో పన్నగ భూషణుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు
నిర్మల హృదయుడు, దయాసాగరుడు ఆ పరమేశ్వరుడు. అంతటి మహాదేవుడు.. ఓ పురావైభవాల చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయంలో పరమ వైభవంగా కొలువై ఉన్నాడు. దాదాపు 1200 ఏళ్ల క్రితం తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆ పరమేశ్వరుని కోసం ఓ అపురూప క్షేత్రాన్ని నిర్మించారు. అటువంటి విశిష్ట ఆలయమే.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మహాక్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వరస్వామి దేవస్థానం. ఆ ఆలయ విశేషాలను మనమూ తెలుసుకుందాం.
Published : 23 Nov 2023 18:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం