శ్రీ గోలింగేశ్వరస్వామి దేవస్థానంలో పన్నగ భూషణుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు
నిర్మల హృదయుడు, దయాసాగరుడు ఆ పరమేశ్వరుడు. అంతటి మహాదేవుడు.. ఓ పురావైభవాల చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయంలో పరమ వైభవంగా కొలువై ఉన్నాడు. దాదాపు 1200 ఏళ్ల క్రితం తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆ పరమేశ్వరుని కోసం ఓ అపురూప క్షేత్రాన్ని నిర్మించారు. అటువంటి విశిష్ట ఆలయమే.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మహాక్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వరస్వామి దేవస్థానం. ఆ ఆలయ విశేషాలను మనమూ తెలుసుకుందాం.
Published : 23 Nov 2023 18:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్