LIVE: భద్రాచలంలో వైభవంగా సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం

భద్రాచలంలో సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మహా పట్టాభిషేకం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Updated : 18 Apr 2024 11:56 IST

భద్రాచలంలో సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మహా పట్టాభిషేకం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Tags :

మరిన్ని