Tirumala: వైభవంగా తిరుమల శ్రీవారి స్వర్ణరథోత్సవం

తిరుమలలో శ్రీవారి స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేశారు.

Published : 22 Apr 2024 13:33 IST

తిరుమలలో శ్రీవారి స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేశారు. వేలాదిగా మహిళలు స్వామివారి ఉత్సవంలో పాల్గొని.. రథాన్ని లాగారు. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి.

Tags :

మరిన్ని