Naina Jaiswal: తిరుమల శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ (Naina Jaiswal) దర్శించుకున్నారు.

Published : 08 May 2024 15:55 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ (Naina Jaiswal) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు నైనాకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో టర్కీలో జరగబోయే టోర్నమెంట్‌లో తాను పాల్గొననున్నట్లు నైనా తెలిపారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు