YSRCP: ‘పిలిచి అవమానించొద్దు’.. వైకాపా ఎమ్మెల్యే తీరుపై ఎంపీపీ అసహనం
అధికారిక కార్యక్రమాలకు పిలిచి అవమానిస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును, అధికారులను తెదేపా (TDP) ఎంపీపీ అంబటి భూలక్ష్మి, సర్పంచ్ బొండాడ నాగమణి నిలదీశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. అధికారిక కార్యక్రమాల్లో వైకాపా (YSRCP) కార్యకర్తలకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వకుండా కించపరుస్తున్నారని ఎంపీపీ, సర్పంచ్ వాపోయారు. పిలిచి అవమానించవద్దంటూ ఎమ్మెల్యే, అధికారులకు దండం పెట్టి అసహనం వ్యక్తం చేశారు.
Updated : 02 Jul 2023 14:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ