Tirumala: తిరుమలలో ఉగాది వేడుకలు.. ముస్తాబైన శ్రీవారి సన్నిధి
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీక్రోధినామ సంవత్సర ఉగాదిని వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. ఉగాది నుంచే తిరుమలేశుని ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని కొలువుదీర్చనున్నారు. సాయంత్రం మాడవీధుల్లో ఉభయ దేవేరులతో శ్రీమలయప్పస్వామి బంగారు పల్లకిపై భక్తకోటిని అనుగ్రహించనున్నారు.
Updated : 09 Apr 2024 12:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!