Hyderabad: గచ్చిబౌలిలో తిరుమల తరహాలో ప్రత్యేక అలయం..!

హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలోని ప్రముఖ గేటెడ్‌ కమ్యూనిటీలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తరహాలో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం నెలకొల్పారు. ఆలయ ద్వారంతో పాటు ధ్వజస్తంభం, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేశారు. తిరుమల తరహాలో ఉత్తరద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం తమ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. 

Published : 23 Dec 2023 15:30 IST

హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలోని ప్రముఖ గేటెడ్‌ కమ్యూనిటీలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తరహాలో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం నెలకొల్పారు. ఆలయ ద్వారంతో పాటు ధ్వజస్తంభం, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేశారు. తిరుమల తరహాలో ఉత్తరద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం తమ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని