Vaikunta Ekadasi: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు యాదాద్రీశుని దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లూ చేశారు.

Updated : 02 Jan 2023 08:11 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు యాదాద్రీశుని దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లూ చేశారు.

Tags :

మరిన్ని