Warangal: భద్రకాళి అమ్మవారికి.. లక్ష కనకాంబరాలతో అర్చన

ఓరుగల్లువాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కనకాంబరాలతో అర్చన చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Updated : 11 Apr 2024 15:38 IST

ఓరుగల్లువాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కనకాంబరాలతో అర్చన చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Tags :

మరిన్ని