Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రి ఉత్సవాలు.. దుర్గమ్మకు పుష్పార్చన
విజయవాడ ఇంద్రకీలాద్రిపై చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు జగన్మాతకు గులాబీలు, కనకాంబరాలు, మల్లెలతో శాస్త్రోక్తంగా అర్చన చేశారు. లలితా సహస్ర నామార్చన నడుమ అమ్మవారి పుష్పార్చన నయన మనోహరంగా, భక్తజనులు పరవశించేలా జరిగింది.
Published : 10 Apr 2024 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?