Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.  శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 21 May 2024 11:03 IST

తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో తి.తి.దే. అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపించారు. క్యూలైన్లలో తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని