Anantapur: వైభవంగా పెన్నఅహోబిళం శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం.. డ్రోన్ విజువల్స్

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నఅహోబిళం శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ మహోత్సవాన్ని చూసి తరించేందుకు ఏపీ, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

Published : 29 May 2024 13:02 IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నఅహోబిళం శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ మహోత్సవాన్ని చూసి తరించేందుకు ఏపీ, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా బారులు తీరారు. నమో నారసింహా.. అంటూ భక్తులు రథాన్ని లాగారు. పెన్నఅహోబిళం గోవింద నామస్మరణలతో మార్మోగింది.

Tags :

మరిన్ని