MS Dhoni: విశాఖలో వింటేజ్‌ ధోనీ.. బౌండరీలతో దుమ్మురేపిన మహీ

చాలా రోజుల తర్వాత విశాఖ అభిమానులకు వింటేజ్‌ ధోనీ (MS Dhoni)ని చూసే అదృష్టం లభించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చెలరేగాడు. ఛేదనలో జట్టుకు 72 పరుగులు కావాల్సి ఉండగా.. 17వ ఓవర్‌ ఆరంభంలో మైదానంలో అడుగుపెట్టాడు. ఊహించినట్టుగానే బౌండరీలతో దుమ్మురేపాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ, బంతులు తక్కువగా ఉండటంతో చెన్నైని విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

Updated : 31 Mar 2024 23:49 IST

చాలా రోజుల తర్వాత విశాఖ అభిమానులకు వింటేజ్‌ ధోనీ (MS Dhoni)ని చూసే అదృష్టం లభించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చెలరేగాడు. ఛేదనలో జట్టుకు 72 పరుగులు కావాల్సి ఉండగా.. 17వ ఓవర్‌ ఆరంభంలో మైదానంలో అడుగుపెట్టాడు. ఊహించినట్టుగానే బౌండరీలతో దుమ్మురేపాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ, బంతులు తక్కువగా ఉండటంతో చెన్నైని విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

Tags :

మరిన్ని