MS Dhoni: విశాఖలో వింటేజ్ ధోనీ.. బౌండరీలతో దుమ్మురేపిన మహీ
చాలా రోజుల తర్వాత విశాఖ అభిమానులకు వింటేజ్ ధోనీ (MS Dhoni)ని చూసే అదృష్టం లభించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోనీ చెలరేగాడు. ఛేదనలో జట్టుకు 72 పరుగులు కావాల్సి ఉండగా.. 17వ ఓవర్ ఆరంభంలో మైదానంలో అడుగుపెట్టాడు. ఊహించినట్టుగానే బౌండరీలతో దుమ్మురేపాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కానీ, బంతులు తక్కువగా ఉండటంతో చెన్నైని విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
Updated : 31 Mar 2024 23:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!