Yadadri: మత్స్యావతారంలో దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం లక్ష్మీనరసింహస్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. 

Published : 13 Mar 2024 13:08 IST

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం లక్ష్మీనరసింహస్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. 

Tags :

మరిన్ని