Yadadri: మత్స్యావతారంలో దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం లక్ష్మీనరసింహస్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
Published : 13 Mar 2024 13:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ