Yadadri: వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానాలయం పునర్నిర్మాణం తర్వాత తొలిసారి నిర్వహించిన కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.  ప్రభుత్వం తరఫున తెలంగాణ సీఎం సతీమణి శోభ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

Published : 01 Mar 2023 09:23 IST

Tags :

మరిన్ని