Yadadri: కనుల పండువగా యాదాద్రీశుడి కల్యాణం

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, స్థానిక నాయకులు కల్యాణంలో పాల్గొన్నారు.

Published : 19 Mar 2024 09:48 IST

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, స్థానిక నాయకులు కల్యాణంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని