హంతకులను కాపాడుకునేందుకు సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారు: షర్మిల
హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే వైకాపా మళ్లీ టికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు.
Published : 05 Apr 2024 13:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!