మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: సీతక్క డిమాండ్
ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలైన దొడ్ల, మల్యాల, కొండాయిలో వరద ఉద్ధృతి కారణంగా గల్లంతైన 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఘటనాస్థలికి చేరుకొని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వద్ద హెలికాప్టర్ ఉండి ఉంటే వారిని కాపాడుకునే వాళ్లమని సీతక్క ట్వీట్ చేశారు.
Published : 28 Jul 2023 20:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..
-
‘మా అమ్మే నాపై దాడి చేయించింది’: రూ.11వేల కోట్ల సామ్రాజ్యంలో వారసత్వ పోరు
-
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
-
సీఎం రేవంత్రెడ్డికి భారాస అధినేత కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ