మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: సీతక్క డిమాండ్‌

ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలైన దొడ్ల, మల్యాల, కొండాయిలో వరద ఉద్ధృతి కారణంగా గల్లంతైన 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఘటనాస్థలికి చేరుకొని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ వద్ద హెలికాప్టర్‌ ఉండి ఉంటే వారిని కాపాడుకునే వాళ్లమని సీతక్క ట్వీట్‌ చేశారు. 

Published : 28 Jul 2023 20:20 IST

ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలైన దొడ్ల, మల్యాల, కొండాయిలో వరద ఉద్ధృతి కారణంగా గల్లంతైన 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఘటనాస్థలికి చేరుకొని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ వద్ద హెలికాప్టర్‌ ఉండి ఉంటే వారిని కాపాడుకునే వాళ్లమని సీతక్క ట్వీట్‌ చేశారు. 

Tags :

మరిన్ని