విశ్రాంత ఎంపీడీవో హత్యపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ జిల్లాలో హత్యకు గురైన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజ్ఞప్తి చేశారు. హత్య వెనుక ఎంతటి పెద్ద వారున్నా విడిచిపెట్టొద్దని పోలీసులను కోరారు. ఎంపీడీవోగా పని చేసిన రామకృష్ణయ్య ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి భూవివాదంలో జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రామకృష్ణయ్య గురువారం అపహరణకు గురయ్యారు. అయితే, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రోద్బలంతోనే తన తండ్రి అపహరణకు గురయ్యారని కుమారుడు అశోక్ ఆరోపించారు. ఇంతలోనే జనగామ మండలంలోని చంపక్హిల్స్లో రామకృష్ణయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
Updated : 18 Jun 2023 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ధరణి’ పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి
-
ఎన్సీపీ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు.. అజిత్ పవార్ ఏమన్నారంటే..!
-
ఖాళీ థియేటర్లో ఫరియా.. మిర్నా మేనన్ ‘రెడ్ అలర్ట్’
-
టీ20 ప్రపంచకప్ ‘సూపర్-8’ పోరు.. భారత్ను ఢీకొట్టే జట్లు ఇవే..!
-
లైంగిక వేధింపుల కేసు.. యడియూరప్పకు ఊరట
-
కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత.. ఈపీఎఫ్ఓ నిర్ణయం