YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తిట్లపురాణం
వైకాపా (YSRCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తిట్ల పురాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. టెక్కలి జడ్పీటీసీగా ఉన్న ఆమెను నియోజకవర్గ వైకాపా అధ్యక్షురాలుగా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. తన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ తప్పుడు ప్రచారం చేసినట్లు భావించి అతడిపై ఆమె ఫోన్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Updated : 04 Aug 2023 17:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్స్.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
-
మనసులో మాట బయటపెట్టిన మల్లికార్జున ఖర్గే
-
తిరుమల ఘాట్ రోడ్లో జీపు బోల్తా: భక్తులకు స్వల్ప గాయాలు
-
భారత జీడీపీ 8.2%.. మార్చి త్రైమాసికంలో 7.8%
-
ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్
-
ఉత్తరాదికి ఎండదెబ్బ.. ఒక్క రోజులో 50 మంది మృతి