YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తిట్లపురాణం
వైకాపా (YSRCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తిట్ల పురాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. టెక్కలి జడ్పీటీసీగా ఉన్న ఆమెను నియోజకవర్గ వైకాపా అధ్యక్షురాలుగా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. తన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ తప్పుడు ప్రచారం చేసినట్లు భావించి అతడిపై ఆమె ఫోన్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Updated : 04 Aug 2023 17:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ