బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 17:54 IST

AP: బ్యాంకు ఖాతాల్లోనే పింఛను డబ్బులు జమ

అమరావతి: పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌ సమావేశంలో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ విధివిధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని