బ్రేకింగ్
28 Apr 2024 | 17:54 IST
AP: బ్యాంకు ఖాతాల్లోనే పింఛను డబ్బులు జమ
అమరావతి: పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ విధివిధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - ఎన్ని గంటలకు ఎంత శాతం ఓట్లు పోలయ్యాయంటే?
- నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
- ఏపీలో పోటెత్తిన ఓటరు.. రాత్రి 10దాటినా పలుచోట్ల కొనసాగుతోన్న పోలింగ్!
- తెనాలి వైకాపా అభ్యర్థిని అదుపులోకి తీసుకోండి.. పోలీసులకు ఈసీ ఆదేశం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
- పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
- వైకాపా నేతల అరాచకాలు.. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు
- ‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
- క్యూలో రమ్మని చెప్పినందుకు.. ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి
- ‘ఒక్క ఛాన్స్’.. అరాచకమిది!