దిల్లీ X రాజస్థాన్ ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

రాజస్థాన్‌తో జరిగిన కీలక పోరులో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 201 పరుగులకు పరిమితం అయింది. 

Updated : 07 May 2024 23:28 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు