లఖ్‌నవూ X ముంబయి ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

లఖ్‌నవూ: ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో స్టాయినిస్‌ (62) అర్ధశతకంతో చెలరేగాడు.    

Updated : 30 Apr 2024 23:23 IST