Flood Effect: హైదరాబాద్-విజయవాడ హైవేపై వరద.. నిలిచిన వాహనాలు
నందిగామ: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగడంతో కీసర టోల్గేట్ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
Updated : 28 Jul 2023 13:43 IST
1/14
మున్నేరు వరద ఉద్ధృతి.. నిలిచిన వాహనాల రాకపోకలు
2/14
3/14
హైదరాబాద్-విజయవాడ హైవేపై చేరిన వరద నీరు
4/14
మున్నేరు ఉద్ధృతి.. 2 కి.మీ. మేర వాహనాలు నిలిపివేయడంతో ఇబ్బంది పడిన స్థానికులు
5/14
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నది
6/14
7/14
8/14
9/14
ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు
10/14
జలమయమైన రహదారి
11/14
క్రేన్ సాయంతో విద్యార్థుల తరలింపు
12/14
హాల్టికెట్ చూపుతున్న విద్యార్థి
13/14
మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలిస్తున్న నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తదితరులు
14/14
బాధిత మహిళతో మాట్లాడుతున్న ఆర్డీవో రవీంద్రరావు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!