- TRENDING
- Union Budget 2024
- T20 World Cup 2024
Loksabha Elections: ధర్మవరంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా సభ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమిత్షాకు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత అమిత్షా కూడా చంద్రబాబును శాలువాతో సత్కరించారు. ఫొటోలు..
Updated : 05 May 2024 15:48 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దారితప్పిన కూతురు... తండ్రిపాలిట మృత్యువు
-
ఉపాధి పనుల్లో ఐఆర్ఎస్ అధికారి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
‘రమీజ్ రజా ఫిట్గా ఉన్నాడు.. కెప్టెన్ చేయండి’.. మంజ్రేకర్ చమత్కారం
-
రష్మిక ‘ప్రాధాన్యత’ పోస్ట్.. రుక్మిణీ వసంత్ ఫొటోషూట్