logo

చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్‌ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 19 Apr 2024 17:28 IST

ఎదులాపురం: మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్‌ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని దిగ్రస్, పర్సోడ చెక్‌పోస్టులతో పాటు రాష్ట్ర సరిహద్దులో ఉన్న జైనథ్ మండలం పిప్పర్ వాడ చెక్పోస్ట్,  శంకర్ గూడ అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఎస్పీతో పాటు సీఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వి.శ్రీకాంత్, డిప్యూటీ కమాండెంట్ స్వప్నిల్ పవార్, జైనథ్ ఎస్సైవి పురుషోత్తం ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని