ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత
ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఇల్లందు గ్రామీణం : ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.1.5 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతరం ప్లేయింగ్స్వాడ్ అధికారి కుమారస్వామికి సమాచారమిచ్చారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పట్టుకున్న నగదును సిజ్ చేసి ఇల్లందు పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు కుమారస్వామి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి
[ 15-05-2024]
వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం హెడ్ క్వార్టర్లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. -
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా
[ 15-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. 16,31,039 మంది ఓటర్లకు 12,41,135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు లెక్కల్లో మునిగితేలుతున్నారు. -
మూడంచెల భద్రత.. పకడ్బందీ పర్యవేక్షణ
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం లోక్సభ స్థానం ఈవీఎంలను పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూం, మహబూబాబాద్ స్థానం ఈవీఎంలను అక్కడి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో ఎన్నికల అధికారులు భద్రపరిచారు. -
బీకాంతో ఎక్కువ మంది దోస్త్
[ 15-05-2024]
డిగ్రీలోకి ప్రవేశించాలనుకొనే విద్యార్థులకు ‘దోస్త్’ పిలుస్తోంది. విద్యార్థి జీవితంలో డిగ్రీ దశ అత్యంత కీలకమైనది. ఇక్కడ చూపిన ప్రతిభాపాటవాల ఆధారంగానే భవిష్యత్తు చదువులు.. ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. -
ఈవీఎంల తరలింపు పూర్తి: కలెక్టర్
[ 15-05-2024]
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలను లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి.కోల్టేతో కలిసి మంగళవారం పరిశీలించారు. -
భారాసకు చావా రామకృష్ణ రాజీనామా
[ 15-05-2024]
భారత రాష్ట్ర సమితికి ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు గ్రామానికి చెందిన జిల్లా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ చావా రామకృష్ణ రాజీనామా చేశారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడు, మధిర పార్టీ ఇన్ఛార్జికి మంగళవారం లేఖ రాశారు. -
అత్యధిక శాతం ఓట్లు పురుషులవే..
[ 15-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఓటుహక్కు వినియోగంలో పురుషులతో పోల్చితే అతివలు వెనుకబడ్డారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ ఇదే మాదిరిగా ఓటేయటం గమనార్హం. -
కాంగ్రెస్ పార్టీదే విజయం: కంచర్ల
[ 15-05-2024]
భద్రాద్రి జిల్లాలో అత్యధిక మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే ఓటేశారని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
మరోసారి ఆదర్శం..
[ 15-05-2024]
-
పామాయిల్ నూతన కర్మాగార నిర్మాణ బాధ్యత నాదే: తుమ్మల
[ 15-05-2024]
వేంసూరు మండలంలో పామాయిల్ నూతన కర్మాగార నిర్మాణ బాధ్యత తనదేనని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు తదితర మండలాల రైతులతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
భారీగా తగ్గిన బ్రహ్మోత్సవాల ఆదాయం
[ 15-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించినా ఆదాయం ఆశాజనకంగా రాలేదు. గత ఏడాదితో పోల్చితే భారీగా తగ్గింది. -
అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు నష్టం
[ 15-05-2024]
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
స్వచ్ఛంద ముసుగులో రూ.కోట్లు దోపిడీ
[ 15-05-2024]
‘మా దగ్గర తొమ్మిది రకాల కోర్సులు ఉన్నాయి... దీనికి కేంద్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సంస్థతో ధ్రువీకరణ పత్రాలు అందిస్తాం.. వీటితో బ్యాంకు రుణాలు పొందడంతో పాటు, స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని’ ఏటా రూ.లక్షల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్న తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
-
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?