logo

ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత

ఇల్లందు - ఖమ్మం రహదారిపై  లలితాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.

Published : 29 Apr 2024 11:40 IST

ఇల్లందు గ్రామీణం :  ఇల్లందు - ఖమ్మం రహదారిపై  లలితాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి  నుంచి రూ.1.5 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతరం ప్లేయింగ్‌స్వాడ్‌ అధికారి కుమారస్వామికి సమాచారమిచ్చారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పట్టుకున్న నగదును సిజ్‌ చేసి ఇల్లందు పోలీసు స్టేషన్‌లో అప్పగించినట్లు  కుమారస్వామి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు