బాధితుడికి ఆర్థిక సహాయం
కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు.
కామేపల్లి: కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం చేయించడం కోసం వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉపాధ్యాయుడు ఆంగోత్ రమేష్ ద్వారా తెలుసుకొన్న కారేపల్లి నివాసి బానోత్ మంగమ్మ రాంబాబుకు మైరుగైన వైద్యం కోసం రూ. ఐదు వేలు అందించారు. కార్యక్రమంలో ఆంగోత్ రమేష్, మోసం యుగేందర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణమాఫీపై కదలిక.. అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం
[ 16-05-2024]
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. -
వన్యప్రాణులకు నీటి వసతి
[ 16-05-2024]
వేసవి తాపానికి మనుషులే తట్టుకోలేకపోతున్నారు. అడవుల్లో ఉండే జంతువులు, పక్షులు అల్లాడుతున్నాయి. తాగేందుకు నీరు లభించక సమీప గ్రామాల్లోకి వచ్చి కుక్కల దాడులు, వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయి. -
మళ్లీ కబ్జా కూత
[ 16-05-2024]
ఇల్లెందు రైల్వే స్టేషను నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైలు 2006లో రద్దయింది. ఆ తర్వాత శాఖ అధికారులు సంస్థ స్థలాల పరిరక్షణపై నిర్లక్ష్యం ప్రదర్శించటంతో తొలినాళ్లలోనే పెద్ద మొత్తంలో అన్యాక్రాంతమయ్యాయి. -
ఇక పట్టభద్రులపై గురి
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఈ ఎన్నిక బరిలో 52 మంది ఉండగా.. 27న తేదీన పోలింగ్ జరగనుంది. -
విద్యా సమాచార నిర్వహణకు ట్యాబ్లు
[ 16-05-2024]
పాఠశాల స్థాయి నుంచే విద్యా సమాచారం, నివేదికలను ఆన్లైన్లో పంపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ గతేడాది మార్చిలో ట్యాబ్లను అందజేసింది. వాటికి ఇంటర్నెట్ డేటా కోసం కావాల్సిన సిమ్ కార్డులను తాజాగా పంపిణీ చేసింది. -
రేపట్నుంచి బొమ్మ బంద్
[ 16-05-2024]
సినిమా థియేటర్లు ఈ నెల 17(శుక్రవారం) నుంచి మూగబోనున్నాయి. ప్రేక్షకుల సందడి లేక అవి కళతప్పనున్నాయి. -
స్ట్రాంగ్ రూంలకు పటిష్ఠ భద్రత: కలెక్టర్
[ 16-05-2024]
స్ట్రాంగ్ రూంల వద్ద సాయుధ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే స్థాయి నిలిచేది!
[ 16-05-2024]
జిల్లాలో జరిగిన అభివృద్ధిని, చేయాల్సిన పనులను బేరీజు వేసుకోవడంలో స్థాయీ సంఘాల సమావేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని ఏడు స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
జూన్ 4 వరకు దరఖాస్తు గడువు పెంపు
[ 16-05-2024]
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. -
డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల కన్నుమూత
[ 16-05-2024]
భారాస నేత, ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన కాలేయ(లివర్) సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. -
మనసున్న రాజు..
[ 16-05-2024]
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు. -
తిరుగు ప్రయాణ తిప్పలు
[ 16-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి ముగియడంతో తమ స్వస్థలాల నుంచి వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. -
ఎన్నికల వేళ ఆర్టీసీకి ఆదాయం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఖమ్మం రీజియన్ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చివెళ్లిన ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని -
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: రాహుల్ బొజ్జ
[ 16-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు