logo

బాధితుడికి ఆర్థిక సహాయం

కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు.

Published : 29 Apr 2024 16:49 IST

కామేపల్లి: కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం చేయించడం కోసం వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉపాధ్యాయుడు ఆంగోత్ రమేష్ ద్వారా తెలుసుకొన్న కారేపల్లి నివాసి బానోత్ మంగమ్మ రాంబాబుకు మైరుగైన వైద్యం కోసం రూ. ఐదు వేలు అందించారు. కార్యక్రమంలో ఆంగోత్ రమేష్, మోసం యుగేందర్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని