కూటమి అభ్యర్థులను గెలిపించాలి
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కొయ్యలగూడెం గ్రామీణం: పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, భాజపా శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజును, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్ల తుది జాబితా విడుదల
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 14,73,811 మంది ఓటర్లున్నారు. -
దేవుడితో ఆటలా?
[ 03-05-2024]
‘ఆ దేవుడి దయతో.. మీ అందరి చల్లని దీవెనతో’ అంటూ ప్రసంగం మొదలు పెట్టే సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో ఆ దేవుడికే శఠగోపం పెట్టారు. ఆయనతో పాటు వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. -
అన్ని వర్గాలను మోసగించిన జగన్
[ 03-05-2024]
ఉండి మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలను తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజులతో కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
సీఎం వస్తే ఇంతేగా.. అర్ధరాత్రి డివైడర్ తొలగింపు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను కూల్చడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. శుక్రవారం నరసాపురం పట్టణంలో జరిగే నియోజకవర్గస్థాయి సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. -
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
[ 03-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి ఎదుర్కోలు ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. -
దయ లేదా అసలు?
[ 03-05-2024]
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే బృందం: పేదలకు కాని.. అవ్వాతాతలకు కానీ... పిల్లలకు కానీ ఏ వర్గానికైనా మంచి చేసే విషయంలో జగన్తో పోటీపడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా.. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు. -
ఎంతో చెప్పారు.. తుస్సుమనిపించారు
[ 03-05-2024]
పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ వాటి అమలులో వైకాపా ప్రభుత్వానికి ఉండటం లేదు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. రైతులతో పాటు బోర్లు తవ్విన గుత్తేదారులూ అప్పులపాలైన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల విధుల నుంచి మినహాయింపులో చేతివాటం!
[ 03-05-2024]
ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను మినహాయించే విషయంలో అవకతవకలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు విధులు కేటాయించడంతోపాటు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. -
విద్యావ్యవస్థ నిర్వీర్యం... గురువుల్లో నైరాశ్యం!
[ 03-05-2024]
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. విద్యాబుద్ధులు నేర్పించే వారిని అయిదేళ్లపాటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. -
కుతంత్రాల జమానా!
[ 03-05-2024]
ఓ పక్క నిప్పుల కుంపటిలా ఎండ.. ఎక్కడ పింఛను ఇస్తారో తెలియక అయోమయం..తీరా వెళ్తే సొమ్ము జమైందో తెలుసుకోవడానికే గంటలకొద్దీ నిలువుకాళ్లపై పడిగాపులు.. గురువారం బ్యాంకుల వద్ద పింఛనుదార్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పండుటాకుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. -
అవ్వాతాతల ఆక్రందన..!
[ 03-05-2024]
భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్ బ్యాంకు శాఖకు గురువారం ఉదయమే పెద్ద సంఖ్యలో పింఛనుదారులు చేరుకున్నారు. రద్దీ కారణంగా లోపల నిలబడే చోటు లేకపోవడంతో వృద్ధులు ఇలా రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. -
జగన్ పాలనపై ప్రజల్లో విరక్తి: రఘురామ
[ 03-05-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేలా సాగిన జగన్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా ఉండి అసెంబ్లీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపాది అయిదేళ్ల అసమర్థ పాలన
[ 03-05-2024]
గత అయిదేళ్లలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ఎన్డీయే రాజమహేంద్రవరం ఎంపీˆ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలం మారంపల్లి, రాజుపాలెం, తిరుమలంపాలెం, గొల్లగూడెం, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ