ఈ శ్రమ్... కార్మికులకు వరం
అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగంలోని కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కార్మికులకు
సభ్యత్వ నమోదుతో ప్రమాద బీమా వర్తింపు
భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు
రామాపురం, రాయచోటి, న్యూస్టుడే: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగంలోని కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కార్మికులకు సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది నమోదు చేయించుకోలేకపోతున్నారు. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది. ప్రమాదానికి గురై మరణం లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షల మొత్తం ఇస్తారు.
వీరంతా అర్హులే : వ్యవసాయ కూలీలు, కార్పెంటర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, చేనేత, కుమ్మరి, స్వర్ణ కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు, ఆటో, కార్ డ్రైవర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, డ్వాక్రా మహిళలు ఈ శ్రమ్ పథకంలో సభ్యత్వం తీసుకోవచ్ఛు ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సదుపాయాలు లేని కార్మికులు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే వారు 16 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. తమ ధ్రువపత్రాలు తీసుకెళ్తే కామన్ సర్వీస్ సెంటర్లు( సీఎస్సీ)లో ఉచితంగా నమోదు చేస్తారు.
కార్మికులు సద్వినియోగం చేసుకోండి
ఈ శ్రమ్ పథకంలో కార్మికులు ధరఖాస్తు చేసుకునే వీలుంది. సభ్యత్వం తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 276 సీఎస్సీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అర్హులంతా సీఎస్సీ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సభ్యత్వం తీసుకోవచ్ఛు సభ్యత్వం తీసుకున్నాక 12 అంకెల శాశ్వత నంబరుతో కార్డు ఇస్తారు. దీంతో దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం సులభం అవుతుంది. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - సుబ్రహ్మణ్యం సీఎస్సీ మేనేజర్ కడప జిల్లా
రామాపురం సీఎస్సీ కేంద్రంలో సభ్యత్వం తీసుకుంటున్న కార్మికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం