మా ఓట్లు అమ్ముకోం
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయి.
ఇంటి ప్రధాన గేటుకి ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన గయాజ్ బాషా
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయి. రాజకీయ పార్టీలు ఓటర్లు తమ వైపునకు తిప్పుకోవడానికి డబ్బులు ఎరవేస్తున్న రోజులివి. ఇలాంటి కాలంలో కూడా తాము ఓట్లు అమ్ముకోమంటూ కొందరు ఆదర్శంగా నిలుస్తున్నారు. కనిగిరి పట్టణంలోని బాదుల్లావీధికి చెందిన జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్ గయాజ్ బాషా ఎన్నికల్లో తమ కుటుంబంలోని ఓట్లు అమ్ముకోమని.. దేశం కోసం మా ఓట్లు- ప్రగతి కోసం మా ఓట్లు అంటూ ఆయన ఇంటి ప్రధాన గేటుకి ప్లెక్సీని ఏర్పాటుచేశారు. ఇది ఓటర్లను ఆకర్షిస్తోంది. అటుగా వెళ్లే వారు ఆగి మరీ ఫ్లెక్సీలోని అంశాలను చదువుతున్నారు.
న్యూస్టుడే, కనిగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలినేని కుటుంబానిది గూండాగిరి
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం సాగించిన మాజీ మంత్రి, వైకాపా ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబంపై పోలీసులు రౌడీషీట్ తెరవాలని తెదేపా ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. -
టిక్.. టిక్.. టిక్...
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెలువడే ఈ నెల 4న జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. -
శ్రమజీవులతో చెలగాటం
[ 02-06-2024]
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రక్రియ మూడేళ్ల క్రితం టీసీఎస్ సర్వర్కు అనుసంధానంగా ఉండేది. -
దివ్యాంగులని దిగులొద్దు.. బడి మానేయొద్దు
[ 02-06-2024]
దివ్యాంగులంతా బడిబాట పట్టేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. చదువుకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. -
పండుటాకులపై అదే పగ
[ 02-06-2024]
సామాజిక పింఛన్ల కింద జూన్ నెలకు సంబంధించి జిల్లాలోని 2,91,968 మంది లబ్ధిదారులకు రూ.87.30 కోట్ల నగదు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. -
ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన
[ 02-06-2024]
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి శనివారం పరిశీలించారు. -
ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
[ 02-06-2024]
జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి