తెదేపాలో చేరిన 40 కుటుంబాలు
మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.
కలసపాడు: మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. వైకాపాకు చెందిన నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రామలక్ష్మి రెడ్డి, దప్పిలి రామలక్ష్మయ్య, ముత్తుముల కృష్ణారెడ్డి తదితరులు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు రంతూ, మాజీ జడ్పీటీసీ రాంభూపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు నాగేంద్రరావు, రామాంజనేయరెడ్డి, దుగ్గిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గూడు’కట్టుకున్న గుబులు!
[ 02-06-2024]
గత ఐదేళ్లలో వైకాపా నేతల మాటలు విని ఇష్టారాజ్యంగా పని చేసిన అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రత్యేకించి గృహ నిర్మాణ సంస్థలో మరింత భయం పుట్టుకుంది. అవసరానికి మించి భవన నిర్మాణ సామగ్రితోపాటు బిల్లుల చెల్లింపులకు పాల్పడినందున సర్వత్రా ఆందోళన నెలకొంది. -
తెదేపా శ్రేణులపై పోలీసుల ప్రతాపం
[ 02-06-2024]
తెదేపా శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారని, జిల్లా బహిష్కరణ, గృహనిర్బంధాలు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే కడప నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని శనివారం ఆయన ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి పరిశీలించారు. -
మిరప రైతులపై శీతకన్ను!
[ 02-06-2024]
మిరప రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వం పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతేడాది జిల్లాలోని మైలవరం, జమ్మలమడుగు, ముద్దనూరు, పెద్దముడియం, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన తదితర మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. -
చంద్రబాబుతో సి.రామచంద్రయ్య భేటీ
[ 02-06-2024]
విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మాజీమంత్రి సి.రామచంద్రయ్య తన కుమారుడితో కలసి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
సేవా లోపం... చెల్లించాలి పైకం..!
[ 02-06-2024]
విద్యుత్తు ఉద్యోగులపై ఏపీఈఆర్సీ కొరడా ఝళిపిస్తోంది. విద్యుత్తు వినియోగదారులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటోంది. కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. -
కడపలో కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి పర్యటన
[ 02-06-2024]
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి శనివారం కడప నగరంలో పర్యటించారు. -
దొంగ అరెస్టు... బంగారు నగల స్వాధీనం
[ 02-06-2024]
బద్వేలు మండలం బయనపల్లెలో జరిగిన చోరీ ఘటనలో అట్లూరు మండలం చలంగారిపల్లెకు చెందిన గుండాల వెంకటసుబ్బయ్యను బద్వేలు గ్రామీణ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. -
అక్రమాలకు పక్కా ప్రణాళిక!
[ 02-06-2024]
పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. స్థిరాస్తివ్యాపారులు, భవన నిర్మాణదారులు ప్రభుత్వ అనుమతులు తుంగలో తొక్కి యధేచ్చగా భవనాలు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి