‘9వేల ఆర్పీఎఫ్ పోస్టుల భర్తీ’ అబద్ధం: రైల్వే
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో 9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సామాజిక మాధ్యమాల్లో చలామణి అవుతున్న వార్తలు అబద్ధమని రైల్వేశాఖ ఒక ప్రకటనలో
ఈనాడు, దిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో 9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సామాజిక మాధ్యమాల్లో చలామణి అవుతున్న వార్తలు అబద్ధమని రైల్వేశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రైల్వేశాఖ, ఆర్పీఎఫ్లు అలాంటి నోటిఫికేషన్లను తమ వెబ్సైట్లో కానీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానీ జారీచేయలేదని, అందువల్ల దాన్ని నమ్మొద్దని రైల్వేశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు