BJP: మాజీ ఎంపీ సీతారాం నాయక్ను భాజపాలోకి ఆహ్వానించిన కిషన్రెడ్డి
భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భాజపాలోకి ఆహ్వానించారు.
హనుమకొండ: భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భాజపాలోకి ఆహ్వానించారు. శుక్రవారం హనుమకొండలోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్రెడ్డి పార్టీలోకి రావాలని కోరారు. రాజ్యసభ సభ సీటు ఆశించినా.. దక్కకపోవడంతో సీతారాం నాయక్ భారాసపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.